Politics20th Aug 05:09 PMSunil Byrisetty1 min read

వైసీపీ నేత సజ్జలపై కేసు!

వైసీపీ నేత రామకృష్ణారెడ్డిపై సంగం డెయిరీ పరువు నష్టం కేసు నమోదు చేసింది. పాల సేకరణ చేయకుండా టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తున్నారని సంగం డెయిరీపై సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపణలు చేశారు.

వైసీపీ నేత సజ్జలపై కేసు!
వైసీపీ నేత రామకృష్ణారెడ్డిపై సంగం డెయిరీ పరువు నష్టం కేసు నమోదు చేసింది. పాల సేకరణ చేయకుండా టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తున్నారని సంగం డెయిరీపై సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపణలు చేశారు. వాస్తవాలు కప్పిపుచ్చి, భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా సజ్జల రామకృష్ణారెడ్డి తప్పుడు ఆరోపణలు చేశారని పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఈ మేరకు సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్ సాక్షి టీవీ'తో పాటు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పైనా కేసు దాఖలు చేశారు. పరువు నష్టం కింద రూ.10 కోట్లు చెల్లించాలని గుంటూరు కోర్టులో కేసు దాఖలైంది.
Andhra Pradesh Politics
AP Politics
Sajjala Ramakrishna Reddy
Sajjala
YSRCP
Sangam Dairy
Defamation Case
Guntur Court
తిరుమల
రాజకీయ వార్తలు
న్యాయ వార్తలు
నెయ్యి సరఫరా
రూ.10 కోట్ల పరువు నష్టం కేసు
Scroll for the next article