News16th Nov 05:25 PMSunil Byrisetty1 min read
రాజ్యాంగానికి 75 ఏళ్ళు
భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి75 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళగిరి సీకే కన్వెన్షన్లో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు భారత ప్ర
భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి75 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళగిరి సీకే కన్వెన్షన్లో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్, ఏపీ చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.