News25th Aug 09:07 AMSunil Byrisetty1 min read

ఆధార్ అవసరం లేకుండానే ఈ సేవలు

ప్రస్తుతం ఏ ప్రభుత్వ సేవ పొందాలన్నా ఆధార్ అవసరం అవుతోంది. దేశంలో ప్రభుత్వ పథకాలలో ఆధార్ వినియోగం విస్తృతంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుక

ఆధార్ అవసరం లేకుండానే ఈ సేవలు
ప్రస్తుతం ఏ ప్రభుత్వ సేవ పొందాలన్నా ఆధార్ అవసరం అవుతోంది. దేశంలో ప్రభుత్వ పథకాలలో ఆధార్ వినియోగం విస్తృతంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల రాష్ట్ర బీమా సంస్థ (ESIC) అందించే ప్రయోజనాలను పొందేందుకు ఆధార్ తప్పనిసరి కాదని వెల్లడించింది. ఈ నిర్ణయంతో ఎంతోమంది కార్మికులకు ఉపశమనం కలగనుంది. ఇకపై పాస్పోర్ట్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ లాంటి ఇతర గుర్తింపు పత్రాలను ఉపయోగించి ఈఎస్ఐసీ సేవలను పొందవచ్చని పేర్కొంది. ఏదైనా ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డుతో ఈఎస్ఐసీ సేవలు పొందవచ్చు.
India News
Aadhaar
ESIC
Labour Ministry
Employee State Insurance
Government Schemes
ID Proof
PAN Card
Passport
Driving License
Workers Welfare
ఈఎస్ఐసీ ప్రయోజనాలు
ఆధార్ తప్పనిసరి కాదు
Scroll for the next article