Education12th Apr 01:17 PMSunil Byrisetty1 min read
మే 12 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలతోపాటు సప్లిమెంటరీ పరీక్షల తేదీలు కూడా ప్రకటించారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు అధికారులు వివరాలను వెల్లడించారు. మే 12 నుంచి 20వ తేదీ వరకు రాష్ట్రంలో సప్లిమెంటరీ
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలతోపాటు సప్లిమెంటరీ పరీక్షల తేదీలు కూడా ప్రకటించారు.
ఈ మేరకు ఇంటర్ బోర్డు అధికారులు వివరాలను వెల్లడించారు.
మే 12 నుంచి 20వ తేదీ వరకు రాష్ట్రంలో సప్లిమెంటరీ నిర్వహించనున్నారు.
ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 02.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయి.
ఫెయిల్ అయిన విద్యార్థులు.. ఏప్రిల్ 15వ తేదీ నుంచి ఫీజులు చెల్లించుకోవచ్చు.
ఏప్రిల్ 22వ తేదీ వరకు గడువు ఉంటుందని ప్రకటించారు