News15th Dec 11:51 AMSunil Byrisetty1 min read
వివిధ రంగాల్లో అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్
ఆర్బీఐ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం వివిధ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. 1.93 కోట్ల టన్నుల పండ్ల ఉత్పత్తితో ప్రథమ స్థానంలో ఏపీ ఉంది. అలాగే 51.58 లక్షల టన్నుల
ఆర్బీఐ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం వివిధ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. 1.93 కోట్ల టన్నుల పండ్ల ఉత్పత్తితో ప్రథమ స్థానంలో ఏపీ ఉంది. అలాగే 51.58 లక్షల టన్నుల చేపల ఉత్పిత్తిలో ఏపీ అగ్రగామిగా మారింది. ఆర్థిక రంగంలోనూ స్థిరమైన పురోగతి సాధించింది. 2024-25 ఏపీ స్థూల ఉత్పత్తి రూ.15.93 లక్షల కోట్లుగా ఉంది. విద్యుత్ లభ్యతలో 1,481 యూనిట్లతో ఏపీది 14వ స్థానంలో నిలిచింది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో 74 మార్కులతో దేశంలో 10వ స్థానంలో ఏపీ నిలిచింది.