News6th May 11:02 AMSunil Byrisetty1 min read
కొణతాల ఛైర్మన్గా హౌస్ కమిటీ
గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై విచారణ చేసేందుకు హౌస్ కమిటీని నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆప్కాబ్, డీసీసీబీ, పీఏసీఎస్లలో గత ప్రభుత్వంలో పలు అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు
గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై విచారణ చేసేందుకు హౌస్ కమిటీని నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఆప్కాబ్, డీసీసీబీ, పీఏసీఎస్లలో గత ప్రభుత్వంలో పలు అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.
కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక వాటన్నింపైనా విచారణ చేయాలని నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ ద్వారా ఏకగ్రీవంగా ఆమోదించబడిన తీర్మానాన్ని అనుసరించింది.
ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అధ్యక్షతన APCOB, DCCBలు, PACS లలో జరిగిన అవకతవకలపై విచారణకు ప్రత్యేక హౌస్ కమిటీని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏర్పాటు చేశారు.
ఈ కమిటీలో మరో ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు.