News18th Jul 11:24 AMSunil Byrisetty1 min read
నెలనెలా రూ.4 వేలు.. ఎలాగంటే
'మిషన్ వాత్సల్య' పేరుతో ఆంధ్రప్రదేశ్లో అనాథ పిల్లల కోసం ఓ పథకం అమలవుతోంది. తల్లిదండ్రులు లేని పిల్లలకు ఇది ఒక గొప్ప సహాయంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం సైతం వారి చదువుకు, పోషణకు ఆర్
'మిషన్ వాత్సల్య' పేరుతో ఆంధ్రప్రదేశ్లో అనాథ పిల్లల కోసం
ఓ పథకం అమలవుతోంది. తల్లిదండ్రులు లేని పిల్లలకు ఇది ఒక గొప్ప సహాయంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం సైతం వారి చదువుకు, పోషణకు ఆర్థికంగా అండగా నిలుస్తోంది. ఈ పథకం ద్వారా పిల్లలకు 18 ఏళ్లు వచ్చే వరకు నెలకు రూ.4 వేలు ఇస్తారు. గత ప్రభుత్వం సరిగా పట్టించుకోకపోయినా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం దీనిని ముందుకు తీసుకువెళుతోంది. ఈ పథకంలో కేంద్రం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం వెచ్చిస్తాయి.