News5th Aug 05:10 PMSunil Byrisetty1 min read
రోడ్ల నిర్మాణంలో అధునాత టెక్నాలజీ
రాజధాని ప్రాంతంలో రహదారుల నిర్మాణంలో ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. అమరావతిలోని మందడంలో రోడ్ల నిర్మాణంలో అధునాతన టెక్నాలజీ వినియోగిస్తున్నారు. “స్టీల్ స్లాగ్” విధానంలో రహదారు
రాజధాని ప్రాంతంలో రహదారుల నిర్మాణంలో ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. అమరావతిలోని మందడంలో రోడ్ల నిర్మాణంలో అధునాతన టెక్నాలజీ వినియోగిస్తున్నారు. “స్టీల్ స్లాగ్” విధానంలో రహదారుల మరమ్మతులను ప్రయోగాత్మకంగా ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది. వ్యర్థాల నుంచి సంపద సృష్టించాలన్న ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ఈ ఆలోచన చేసింది. స్టీల్ ప్లాంట్ వ్యర్థాల నుంచి వచ్చిన మిశ్రమాల ద్వారా రహదారుల నిర్మాణం, మరమ్మతులు చేపట్టనుంది. దీంతో రహదారుల ఖర్చు తగ్గడంతోపాటు నాణ్యత పెరగనుంది.