News10th Aug 11:41 AMSunil Byrisetty1 min read
17 నుంచి అసెంబ్లీ సమావేశాలు
ఈనెల 17 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 4 రోజులపాటు సమావేశాలు జరగనున్నాయి. ఆరు అంశాలపై అసెంబ్లీలో చర్చించాలని ప్రభుత్వం యోచిస్తోంది. కూటమి రెండేళ్ల పాలన, ఎల్నినోపై అ
ఈనెల 17 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 4 రోజులపాటు సమావేశాలు జరగనున్నాయి. ఆరు అంశాలపై అసెంబ్లీలో చర్చించాలని ప్రభుత్వం యోచిస్తోంది. కూటమి రెండేళ్ల పాలన, ఎల్నినోపై అసెంబ్లీలో ప్రత్యేక చర్చ ఉండనుంది. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని మంత్రులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 17న ఉదయం 9 గంటలకు ఏపీ అసెంబ్లీ ప్రారంభం కానుంది. అదే రోజు ఉదయం 10 గంటలకు ఏపీ శాసన మండలి ప్రారంభం కానుంది.