News24th Jun 05:17 PMSunil Byrisetty1 min read
ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం
ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. చంద్రబాబు ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం లేదని స్పష్టం చేశారు. పోలవరం-బనకచర్ల అనుసంధా
ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. చంద్రబాబు ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం లేదని స్పష్టం చేశారు. పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు ద్వారా వరద జలాలే వాడుకుంటున్నామని తెలిపారు. పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై అనుమానాలు నివృత్తి చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. తెలంగాణకు ఉన్న అన్ని అనుమానాలు నివృత్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.