News13th Jun 04:44 PMSunil Byrisetty1 min read
ఏపీ కేబినెట్ భేటీ వాయిదా..
ఏపీ కేబినెట్ భేటీని వాయిదా వేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 19న జరగాల్సిన ఏపీ కేబినెట్ భేటీ 24కు వాయిదా వేశారు. 21న యోగాడే ఏర్పాట్ల నేపథ్యంలో కేబినెట్ భేటీ వాయిదా ప
ఏపీ కేబినెట్ భేటీని వాయిదా వేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 19న జరగాల్సిన ఏపీ కేబినెట్ భేటీ 24కు వాయిదా వేశారు. 21న యోగాడే ఏర్పాట్ల నేపథ్యంలో కేబినెట్ భేటీ వాయిదా పడింది. 21న యోగా డేకు ప్రధాని మోదీ హాజరవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ రోజున యోగా నిర్వహించేందుకు 2 కోట్ల మందికిపైగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. విశాఖలో నిర్వహించబోయే యోగా డే కోసం ఇప్పటికే ఏర్పా్ట్లు సిద్ధమవుతున్నాయి.