News23rd Jun 01:01 PMSunil Byrisetty1 min read

ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ సీఎం చంద్రబాబు సమీక్ష

ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ 4.0 (2025-2030)పై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వచ్చే ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల పెట్టుబడులు ఈ రంగంలో ఆకర్షించాలని లక్ష్యంగా నూతన

ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ సీఎం చంద్రబాబు సమీక్ష
ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ 4.0 (2025-2030)పై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వచ్చే ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల పెట్టుబడులు ఈ రంగంలో ఆకర్షించాలని లక్ష్యంగా నూతన పాలసీని రూపొదించాలని ఆదేశించారు. క్లస్టర్ల వారీగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏరోస్పేస్, డిఫెన్స్ పరిశ్రమల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించారు. ఈ రంగంలో ఇప్పటికే రాష్ట్రంలో 23 సంస్థలు రూ.22 వేల కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు వివరించారు. సమీక్షలో మంత్రులు టీజీ భరత్, కొండపల్లి శ్రీనివాస్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Andhra Pradesh news
Cm chandra babu
Aerospace and Defence Policy 4.0
Velagapudi
Secretariat
ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ సీఎం చంద్రబాబు సమీక్ష
Scroll for the next article