Education23rd Apr 02:01 PMSunil Byrisetty1 min read
ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు
ఏపీలో ఇంటర్ విద్యార్థుల సౌకర్యార్థం బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ఈ నెల 25 వరకు పొడిగించింది. ఈ ఇంటర్మీ
ఏపీలో ఇంటర్ విద్యార్థుల సౌకర్యార్థం బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది.
ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ఈ నెల 25 వరకు పొడిగించింది.
ఈ ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి కృతిక శుక్లా తెలిపారు.
ఇటీవల విడుదల చేసిన పబ్లిక్ పరీక్షల రీకౌంటింగ్, రీవెరిఫికేషన్కు ఫీజు చెల్లింపును 25 వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు.
విద్యార్థులు ఇంటర్ బోర్డు వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.