Education22nd Nov 09:48 AMSunil Byrisetty1 min read
పది పరీక్షల షెడ్యూల్ విడుదల
పదో తరగతి పరీక్షల టైమ్టేబుల్ను ఎస్ఎస్సీ బోర్డు విడుదల చేసింది. ఏపీలో 2026 మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు జరగనున్నాయి. 16న ఫస్ట్ లాంగ్వేజ్, 18న సెకెండ్ లాంగ్వేజ్ పర
పదో తరగతి పరీక్షల టైమ్టేబుల్ను ఎస్ఎస్సీ బోర్డు విడుదల చేసింది. ఏపీలో 2026 మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు జరగనున్నాయి. 16న ఫస్ట్ లాంగ్వేజ్, 18న సెకెండ్ లాంగ్వేజ్ పరీక్షలు ఉంటాయి. 20న ఇంగ్లీష్, 23న గణితం, 25న భౌతికశాస్త్రం, 28న జీవశాస్త్రం, 30న సాంఘికశాస్త్రం, 31న ఫస్ట్ లాంగ్వేజ్ (పేపర్-2), ఏప్రిల్ 1న ఓఎస్ఎస్సీ సెకెండ్ లాంగ్వేజ్ పేపర్-2 పరీక్షలు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ పరీక్షలకు సంబంధించి ఫీజు చెల్లింపు నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. తాజాగా పరీక్షల షెడ్యూల్ విడుదల కావడంతో విద్యార్థులు సిద్ధమవుతున్నారు.