Politics15th Sep 04:50 PMSunil Byrisetty1 min read
పురపాలికలపై ఎన్నికల సంఘం కసరత్తు!
పురపాలక ఎన్నికల నిర్వహణ దిశగా ఏపీ ఎన్నికల సంఘం అడుగులు వేస్తోంది. 12 నగరపాలికలు, 29 పురపాలికల్లో ఓటర్ల జాబితా తయారీకి ఈసీ కసరత్తు పూర్తి చేసింది. 2 ప్రత్యేక నోటిఫికేషన్లను SEC అనిల
పురపాలక ఎన్నికల నిర్వహణ దిశగా ఏపీ ఎన్నికల సంఘం అడుగులు వేస్తోంది. 12 నగరపాలికలు, 29 పురపాలికల్లో ఓటర్ల జాబితా తయారీకి ఈసీ కసరత్తు పూర్తి చేసింది. 2 ప్రత్యేక నోటిఫికేషన్లను SEC అనిల్చంద్ర పునేఠా విడుదల చేశారు. వార్డుల వారీగా ఓటర్ల జాబితాను ఈ నెల 22న ప్రచురించాలని SEC ఆదేశాలు జారీ చేసింది. 2026 జనవరి 1ని అర్హత తేదీగా పరిగణించి ఓటర్ల జాబితా రూపకల్పన చేస్తోంది.