News15th Aug 10:18 AMSunil Byrisetty1 min read

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన APCC చీఫ్ షర్మిల

రాష్ట్ర ప్రజలకు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల 79వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్ర్యం ఎంతోమంది త్యాగఫలమని చెప్పారు. ఎంతో మంది పోర

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన APCC చీఫ్ షర్మిల
రాష్ట్ర ప్రజలకు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల 79వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్ర్యం ఎంతోమంది త్యాగఫలమని చెప్పారు. ఎంతో మంది పోరాటాలు చేస్తే లభించింది ఈ స్వాతంత్ర్యం అని వివరించారు. స్వాతంత్ర్య పోరాటంలో కాంగ్రెస్ ది కీలక పాత్ర అని చెప్పారు. అప్పుడు,ఇప్పుడు కాంగ్రెస్ పార్టీది ఒకటే సిద్ధాంతమని వివరించారు. ఆనాడు ఈ దేశం బ్రిటిష్ చేతిలో బంధి అయితే, ఇప్పుడు మళ్ళీ మోడీ చేతిలో బంధి అయ్యిందని వ్యాఖ్యానించారు.
Andhra Pradesh
YS Sharmila
AP Congress
Independence Day 2025
Freedom Fighters
Congress Party
Narendra Modi
Political Statement
British Rule
Freedom Struggle
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన APCC చీఫ్ షర్మిల
Scroll for the next article