National17th Nov 03:31 PMSunil Byrisetty1 min read
బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఉరిశిక్ష
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఉరిశిక్ష విధించారు. షేక్ హసీనాకు ICT కోర్టు ఉరిశిక్ష విధించారు. ఢాకా అల్లర్ల కేసులో షేక్ హసీనాకు ఉరిశిక్ష ఖరారు చేసింది. ప్రస్తుతం భారత్లో
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఉరిశిక్ష విధించారు.
షేక్ హసీనాకు ICT కోర్టు ఉరిశిక్ష విధించారు. ఢాకా అల్లర్ల కేసులో షేక్ హసీనాకు ఉరిశిక్ష ఖరారు చేసింది. ప్రస్తుతం భారత్లో షేక్ హసీనా ఆశ్రయం తీసుకుంటున్నారు. షేక్ హసీనా తీరు మానవత్వానికి మచ్చ అని ICT కోర్టు పేర్కొంది. అమాయకులను కాల్చి చంపాలని ఆదేశాలు ఇచ్చారని, అందువల్లే మారణహోమం జరిగిందని వ్యాఖ్యానించారు.