News25th Oct 10:40 AMSunil Byrisetty1 min read
నవంబర్ నుంచి అందుబాటులోకి 'భారత్ టాక్సీ'
నవంబర్ నుంచి కేంద్ర ప్రభుత్వ భారత్ టాక్సీ అందుబాటులోకి రానుంది. ఉబర్, ఓలా వంటి ప్రైవేట్ క్యాబ్ సర్వీసులకు దీటుగా కేంద్రం 'భారత్ టాక్సీ'ని తీసుకురానుంది. వచ్చే నెల నుంచి ఢిల్లీలో ప్
నవంబర్ నుంచి కేంద్ర ప్రభుత్వ భారత్ టాక్సీ అందుబాటులోకి రానుంది. ఉబర్, ఓలా వంటి ప్రైవేట్ క్యాబ్ సర్వీసులకు దీటుగా కేంద్రం 'భారత్ టాక్సీ'ని తీసుకురానుంది. వచ్చే నెల నుంచి ఢిల్లీలో ప్రయోగాత్మకంగా అందుబాటులోకి రానుంది. ప్రైవేట్ క్యాబ్ సర్వీసుల తరహాలో దీనికి 25% చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. నెలవారీ నామమాత్రపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది.దీంతో డ్రైవర్లకు ప్రయోజనం చేకూరనుంది. ఢిల్లీలో విజయవంతమైతే డిసెంబర్లో దేశవ్యాప్తంగా సేవలు ప్రారంభించే అవకాశం ఉంది.