Politics20th Sep 09:03 AMSunil Byrisetty1 min read

వైసీపీకి బిగ్ షాక్!

ఏపీ అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉన్న వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. శాసనసభకు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కాకున్నా శాసనమండలికి మాత్రం ఆ పార్టీ ఎమ్మెల్సీలు హాజరవుతున్నారు. మండలిలో వైసీపీ బ

వైసీపీకి బిగ్ షాక్!
ఏపీ అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉన్న వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. శాసనసభకు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కాకున్నా శాసనమండలికి మాత్రం ఆ పార్టీ ఎమ్మెల్సీలు హాజరవుతున్నారు. మండలిలో వైసీపీ బలం ఎక్కువ ఉండటమే కారణం. అయితే మండలిలో వైసీపీకి షాకిచ్చేలా ఆ పార్టీ ముగ్గురు ఎమ్మెల్సీలు టీడీపీలో చేరారు. చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. టీడీపీలో బల్లి కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, మర్రి రాజశేఖర్‌ చేరారు. వారికి టీడీపీ కండువా కప్పిన చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించారు.
Andhra Pradesh
AP Politics
YSRCP
TDP
Chandrababu Naidu
AP Assembly
Three MLCs
వైసీపీ ఎమ్మెల్సీలు టీడీపీ
వైసీపీ ఎమ్మెల్సీ బదిలీలు
Scroll for the next article