News11th Dec 11:56 AMSunil Byrisetty1 min read

బీజేపీ 'అటల్-మోదీ సుపరిపాలన' బస్సు యాత్ర

ఏపీలో బీజేపీ వ్యూహాత్మక కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తోంది. మాజీ ప్రధాని, దివంగత వాజ్ పేయి శత జయంతి ఉత్సవాల్ల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. అందులో భాగంగా బీజేపీ

బీజేపీ 'అటల్-మోదీ సుపరిపాలన' బస్సు యాత్ర
ఏపీలో బీజేపీ వ్యూహాత్మక కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తోంది. మాజీ ప్రధాని, దివంగత వాజ్ పేయి శత జయంతి ఉత్సవాల్ల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. అందులో భాగంగా బీజేపీ ఇవాల్టి నుంచి 'అటల్-మోదీ సుపరిపాలన' బస్సు యాత్ర చేపట్టింది. రాయలసీమలోని ధర్మవరం నుంచి యాత్ర ప్రారంభం కానుంది. మోదీ ప్రభుత్వం చేస్తోన్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను నాయకులు ప్రజలకు వివరించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటన అనంతరం ఈ నెల 25న అమరావతిలో జరిగే ముగింపు సభలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ పాల్గొననున్నారు. ఈ యాత్రను బీజేపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది.
Andhra Pradesh
BJP Bus Yatra
Atal-Modi Good Governance
AP Politics
Dharmavaram Launch
Welfare Schemes
Development Programs
Modi Government
Amaravati Closing Meeting
సీఎం చంద్రబాబు
డిప్యూటీ సీఎం పవన్
బీజేపీ యాత్ర
Scroll for the next article