TTD19th Jul 05:16 PMSunil Byrisetty1 min read
వ్యర్థాలతో సర్క్యులర్ ఎకానమీ
తిరుపతి పోలీసు పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ప్రజావేదికలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ను ప్లాస్టిక్ రహితంగా మార్చే
తిరుపతి పోలీసు పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ప్రజావేదికలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ను ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకించారు.
సర్క్యులర్ ఎకానమీ దిశగా వివిధ వ్యర్ధాలను మార్చాలని సూచించారు.
డ్వాక్రా, మెప్మా గ్రూప్ లను కూడా ఈ సర్క్యులర్ ఎకానమీ వ్యవస్థలో భాగస్వాములను చేయాలని సూచించారు. కొబ్బరి వ్యర్ధాలతో తయారు చేసిన వస్తువులను పరిశీలించారు. తిరుమల తిరుపతిలో కొబ్బరి చిప్పలను కూడా కళారూపాలుగా వివిధ ఉపయోగకర వస్తువులుగా రూపోందించే అంశాన్ని పరిశీలించాలని సీఎం కోరారు.