News9th Sep 12:58 PMSunil Byrisetty1 min read

చంద్రబాబు వినతి.. కేంద్రం ఆమోదం!

రాష్ట్రంలో రైలు ప్రయాణికుల విజ్ఞప్తిని సీఎం చంద్రబాబు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఆ మేరకు తిరుపతి-శిర్డీ మధ్య రోజూ రైలు నడిపేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది. ఇప్పటివరకు తాత్కాల

చంద్రబాబు వినతి.. కేంద్రం ఆమోదం!
రాష్ట్రంలో రైలు ప్రయాణికుల విజ్ఞప్తిని సీఎం చంద్రబాబు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఆ మేరకు తిరుపతి-శిర్డీ మధ్య రోజూ రైలు నడిపేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది. ఇప్పటివరకు తాత్కాలికంగా నడిచే సర్వీసును రెగ్యులర్ చేస్తున్నట్లు ప్రకటన చేసింది. రైలు నడిపేందుకు అంగీకారం తెలుపుతూ చంద్రబాబుకు అశ్వినీ వైష్ణవ్ లేఖ రాశారు. తిరుపతి-శిర్డీ మధ్య 07637/07638 నంబర్ రైలు నడిపేందుకు అంగీకారం తెలిపారు. రేణిగుంట, ధర్మవరం, రాయచూర్, షోలాపూర్, దౌండ్ మీదుగా ఈ రైలు నడవనుంది.
Andhra Pradesh
Tirupati Shirdi Train
Chandrababu Naidu
Railway News
Daily Train Service
Indian Railways
Centre Approval
Railway Connectivity
తిరుపతి షిర్డీ రైలు
అశ్విని వైష్ణవ్
రైల్వే కనెక్టివిటీ
Scroll for the next article