Politics5th Mar 09:17 AMSunil Byrisetty1 min read
నేడు విశాఖ, ఢిల్లీలో సీఎం చంద్రబాబు పర్యట
ఉ.11కు విశాఖ ఎయిర్పోర్టుకు సీఎం చంద్రబాబు రానున్నారు. మ.1:30కి ఢిల్లీ చేరుకుని, మ.2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పలువురు కేంద్రమంత్రులతో చంద్రబాబు సమావేశం కానున్నారు. ఢిల్లీ పర్య
ఉ.11కు విశాఖ ఎయిర్పోర్టుకు సీఎం చంద్రబాబు రానున్నారు.
మ.1:30కి ఢిల్లీ చేరుకుని, మ.2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పలువురు కేంద్రమంత్రులతో చంద్రబాబు సమావేశం కానున్నారు.
ఢిల్లీ పర్యటన తర్వాత తిరిగి విశాఖకు సీఎం చంద్రబాబు చేరుకుంటారు.
రేపు దగ్గుబాటి పుస్తకావిష్కరణలో కార్యక్రమంలో పాల్గొని, ప్రసంగిస్తారు.
తర్వాత తిరిగి ఢిల్లీకి వెళ్లనున్న చంద్రబాబు రేపు ఓ చానెల్ కాంక్లేవ్లో పాల్గొని మాట్లాడతారు.
ఎల్లుండి ఉదయం ఢిల్లీ నుంచి గన్నవరం చేరుకుంటారు.