News29th Sep 04:01 PMSunil Byrisetty1 min read

రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు

సీఎం చంద్రబాబు రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 1:30 గంటలకు ఢిల్లీకి చేరుకుని ముఖ్య నేతలతో ఆయన సమావేశం కానున్నారు. సాయంత్రం 5 గంటలకు సీఐఐ సదస్సులో పాల్గొంటారు. విశాఖలో జరగబోయ

రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 1:30 గంటలకు ఢిల్లీకి చేరుకుని ముఖ్య నేతలతో ఆయన సమావేశం కానున్నారు. సాయంత్రం 5 గంటలకు సీఐఐ సదస్సులో పాల్గొంటారు. విశాఖలో జరగబోయే సీఐఐ సదస్సుకు కర్టెన్ రైజర్ ఢిల్లీలో ఆవిష్కరించనున్నారు. ఈ పర్యటనలో రాష్ట్ర అభివృద్ధి, ఇతర కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు.
Andhra Pradesh Development
Chandrababu Naidu
Delhi Visit
CII Conference
Curtain Raiser
Political Meetings
Central Ministers
Visakhapatnam CII
ఢిల్లీ పర్యటన
సీఐఐ సదస్సు
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి
Scroll for the next article