News25th May 09:51 AMSunil Byrisetty1 min read
గృహ ప్రవేశం చేసిన చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నూతన గృహ ప్రవేశం చేశారు. కుప్పంలో కొత్తగా కట్టిన ఇంట్లో చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు గృహ ప్రవేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కుప్పంల
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నూతన గృహ ప్రవేశం చేశారు.
కుప్పంలో కొత్తగా కట్టిన ఇంట్లో చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు గృహ ప్రవేశం నిర్వహించారు.
కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కుప్పంలో నూతన ఇంటి నిర్మాణం ప్రారంభించి పూర్తి చేశారు.
నేడు చంద్రబాబు దంపతులతో పాటు, ఆయన తనయుడు లోకేష్ దంపతులు కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
తొలుత గోమాతతో అడుగు పెట్టించి, అనంతరం ఇరు దంపతులు గృహ ప్రవేశం చేసి, పూజలు నిర్వహించారు.