News5th Sep 09:42 AMSunil Byrisetty1 min read

నేడు విశాఖకు సీఎం చంద్రబాబు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు విశాఖలో పర్యటించనున్నారు. శుక్రవారం ఉదయం విశాఖకు చేరుకోనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడ ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్స్ కు హాజరుకానున్నారు. ఈ క

నేడు విశాఖకు సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు విశాఖలో పర్యటించనున్నారు. శుక్రవారం ఉదయం విశాఖకు చేరుకోనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడ ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్స్ కు హాజరుకానున్నారు. ఈ కాన్ఫరెన్స్ అనంతరం మధ్యాహ్నం విశాఖ పర్యటన ముగించుకొని ఉండవల్లి నివాసానికి చేరుకోనున్నారు. అనంతరం సీఎం చంద్రబాబు సాయంత్రం విజయవాడలో జరిగే ఉపాధ్యాయ దినోత్సవంలో పాల్గొననున్నారు. 175 మంది ఉపాధ్యాయులకు పురస్కారాలు అందించనున్నారు.
Andhra Pradesh News
Chandrababu Naidu
Visakhapatnam Tour
International Mediation Conference
Vijayawada Event
Teachers’ Day 2025
Teachers Awards
ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
విశాఖకు సీఎం చంద్రబాబు
Scroll for the next article