News15th Sep 09:12 AMSunil Byrisetty1 min read

సీఎం అధ్యక్షతన నేడు, రేపు కలెక్టర్ల సదస్సు

అమరావతిలో నేడు, రేపు 2 రోజుల కలెక్టర్ల సదస్సు జరగనుంది. రాష్ట్ర సచివాలయంలో సోమవారం జిల్లా కలెక్టర్ల సదస్సు ప్రారంభం కానుంది. ఉ.10 గంటలకు సీసీఎల్ఏ స్వాగతోపన్యాసం చేయనున్నారు. అనంతరం

సీఎం అధ్యక్షతన నేడు, రేపు కలెక్టర్ల సదస్సు
అమరావతిలో నేడు, రేపు 2 రోజుల కలెక్టర్ల సదస్సు జరగనుంది. రాష్ట్ర సచివాలయంలో సోమవారం జిల్లా కలెక్టర్ల సదస్సు ప్రారంభం కానుంది. ఉ.10 గంటలకు సీసీఎల్ఏ స్వాగతోపన్యాసం చేయనున్నారు. అనంతరం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతారు. ఆ తర్వాత సదస్సు ప్రారంభమవుతుంది. రెండు రోజుల పాటు ఈ సదస్సు ఉంటుంది. ఒక్కో శాఖ కార్యదర్శి ఇచ్చే ప్రజంటేషన్ ఐదు స్లైడ్లకు మించకూడదని సూచించారు. వీటిపై చంద్రబాబు, మంత్రులు, కార్యదర్శులు, కలెక్టర్లు చర్చిస్తారు.
Andhra Pradesh
Amaravati
Collectors conference
CM Chandrababu Naidu
PawanKalyan
AP Secretariat
Governance
రాష్ట్ర సచివాలయం
పరిపాలన
అభివృద్ధి అజెండా
Scroll for the next article