Education19th Sep 12:35 PMSunil Byrisetty1 min read

ఏపీలో 22 నుంచి దసరా సెలవులు!

పాఠశాలలకు దసరా సెలవులు ఈ నెల 22 నుంచి ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరుతున్నారని విద్యాశాఖ మంత్రి లోకేష్ తెలిపారు. ఈ మేరకు టీడీపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు తన దృష్టికి తీసుకొచ్చారన్నారు. వా

ఏపీలో 22 నుంచి దసరా సెలవులు!
పాఠశాలలకు దసరా సెలవులు ఈ నెల 22 నుంచి ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరుతున్నారని విద్యాశాఖ మంత్రి లోకేష్ తెలిపారు. ఈ మేరకు టీడీపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు తన దృష్టికి తీసుకొచ్చారన్నారు. వారి కోరిక మేరకు విద్యా శాఖ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2 వరకూ దసరా పండుగ సెలవులు ఇవ్వాలని నిర్ణయించామని నారా లోకేష్ వెల్లడించారు. ఈ మేరకు ఎక్స్ లో ట్వీట్ చేశారు.
Andhra Pradesh Schools
Dussehra Holidays 2025
Education Department AP
Minister Nara Lokesh
TDP MLAs
School Vacation
ఏపీలో 22 నుంచి దసరా సెలవులు
పాఠశాల సెలవులు
Scroll for the next article