Politics1st Aug 04:51 PMSunil Byrisetty1 min read
భోగాపురం క్రెడిట్ ఎవరిదో తేల్చేసిన దువ్వాడ
భోగాపురం ఎయిర్పోర్ట్ శంకుస్థాపన, పనుల పురోగతి క్రెడిట్ వైఎస్ జగన్దేనని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలోనే భూసేకరణ ప్రక్రియ, ప్రధాన నిర్మాణాలు పూర్తయ్యా
భోగాపురం ఎయిర్పోర్ట్ శంకుస్థాపన, పనుల పురోగతి క్రెడిట్ వైఎస్ జగన్దేనని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలోనే భూసేకరణ ప్రక్రియ, ప్రధాన నిర్మాణాలు పూర్తయ్యాయని స్పష్టం చేశారు. ఎయిర్పోర్ట్ మైలేజ్, క్రెడిట్ దక్కించుకోవడానికి కూటమి ప్రభుత్వం చూస్తోందని విమర్శలు చేశారు. ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధికి భోగాపురం విమానాశ్రయం ఒక కీలక మైలురాయి అని వ్యాఖ్య చేశారు. ప్రాజెక్టు వేగవంతానికి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన కృషిని ప్రజలు గుర్తుంచుకుంటారని వెల్లడించారు.