Politics30th Aug 12:42 PMSunil Byrisetty1 min read
అంబటి రాంబాబు గుండెకు స్టంట్లు
వైసీపీ నేత, మాజీ మంత్రి, అంబటి రాంబాబు గుండెకు వైద్యులు స్టంట్లు అమర్చారు. దీంతో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫోన్లో పరామర్శించారు. గుండె సంబంధిత సమస్యతో హైదరాబాద్ల
వైసీపీ నేత, మాజీ మంత్రి,
అంబటి రాంబాబు గుండెకు వైద్యులు స్టంట్లు అమర్చారు. దీంతో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫోన్లో పరామర్శించారు. గుండె సంబంధిత సమస్యతో హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చేరిన అంబటి రాంబాబుకు వైద్యులు ఆపరేషన్ చేశారు. అపోలో వైద్యులు తనకు మెరుగైన చికిత్స అందించారని, ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన చెప్పారు. త్వరలోనే తాను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతానని జగన్కు వివరించారు. ప్రస్తుతం రాంబాబును వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు.