News16th Jun 04:29 PMSunil Byrisetty1 min read

గాంధీ మునిమనమరాలికి ఏడేళ్ల జైలు

మహాత్మా గాంధీ మనమరాలు లత రామ్గోబిన్ (56)కు ఏడేళ్ల జైలు శిక్ష పడింది. దక్షిణాఫ్రికాలోని డర్బన్ కోర్టు ఆమెపై రూ.3.22 కోట్లు మోసం చేశారన్న ఆరోపణలపై ఈ తీర్పు వెలువరించింది. ప్రముఖ వ్యా

గాంధీ మునిమనమరాలికి ఏడేళ్ల జైలు
మహాత్మా గాంధీ మనమరాలు లత రామ్గోబిన్ (56)కు ఏడేళ్ల జైలు శిక్ష పడింది. దక్షిణాఫ్రికాలోని డర్బన్ కోర్టు ఆమెపై రూ.3.22 కోట్లు మోసం చేశారన్న ఆరోపణలపై ఈ తీర్పు వెలువరించింది. ప్రముఖ వ్యాపారవేత్త ఎస్‌ఆర్ మహరాజ్‌ను దిగుమతి-ఎగుమతుల వ్యాపారంలో నకిలీ పత్రాలతో మోసం చేసినట్టు తేలింది. లతకు అప్పీల్ చేసే అవకాశం కూడా కోర్టు నిరాకరించింది. గాంధీ-మేవా రామ్‌గోబిన్ దంపతుల కుమార్తె లత రామ్గోబిన్. ఈ విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Gandhi legacy
Lata Ramgobin
South Africa News
Fraud Case
Durban Court
Financial fraud
దక్షిణాఫ్రికాలో జైలు శిక్ష
డర్బన్ కోర్టు
గాంధీ మునిమనమరాలికి ఏడేళ్ల జైలు
Scroll for the next article