News16th Apr 05:16 PMSunil Byrisetty1 min read

ఇక టోల్ గేట్లు ఉండవు.. చార్జీలు మామూలే!

జాతీయ రహదారులపై ఉండే టోల్ గేట్స్ త్వరలో మాయం కానున్నాయి. కానీ టోల్ చార్జీలు మాత్రం కొనసాగుతాయి. ఈ మేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తాజాగా పేర్కొన్నారు. వాహనాల నెంబర్ శాటిలైట్ ట్రా

ఇక టోల్ గేట్లు ఉండవు.. చార్జీలు మామూలే!
జాతీయ రహదారులపై ఉండే టోల్ గేట్స్ త్వరలో మాయం కానున్నాయి. కానీ టోల్ చార్జీలు మాత్రం కొనసాగుతాయి. ఈ మేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తాజాగా పేర్కొన్నారు. వాహనాల నెంబర్ శాటిలైట్ ట్రాకింగ్ ఆధారంగా వెహికిల్ ఓనర్ అకౌంట్లోనుంచి టోల్ ఛార్జ్ కట్ అయ్యేలా కొత్త టెక్నాలజీ తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఆ నూతన పాలసీ అమలుపై 15రోజుల్లో ప్రకటన వస్తుందని మంత్రి పేర్కొన్నారు. టోల్ గేట్ల వద్ద వాహనదారుల రద్దీ దృష్ట్యా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. అంటే టోల్ గేట్ ఉన్నా లేకున్నా వాహనదారుల జేబులకు చిల్లు మాత్రం కామనేనని తెలుస్తోంది.
India
toll gates
national highways
Satellite tracking
టోల్ గేట్స్ త్వరలో మాయం
టోల్ చార్జీలు
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
Scroll for the next article