News9th Sep 11:35 AMSunil Byrisetty1 min read
ఏదైనా కొనాలా.. 22 తర్వాతే..!
కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ స్లాబులు సవరించడంతో వస్తువుల ధరలు భారీగా తగ్గనున్నాయి. ఈ నెల 22 తర్వాత జీఎస్టీ కొత్త శ్లాబులు అమల్లోకి రానుండటంతో చాలా వస్తువులపై ధరలు తగ్గనున్నాయి. దీంతో
కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ స్లాబులు సవరించడంతో వస్తువుల ధరలు భారీగా తగ్గనున్నాయి. ఈ నెల 22 తర్వాత జీఎస్టీ కొత్త శ్లాబులు అమల్లోకి రానుండటంతో చాలా వస్తువులపై ధరలు తగ్గనున్నాయి.
దీంతో 'ఏది కొనాలన్నా ఆ తర్వాతే' అని ఇళ్లల్లో చర్చించుకుంటున్నారు.
హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్పై GST పూర్తిగా ఎత్తేయడంతో ప్రీమియం తగ్గే అవకాశం ఉంది. కార్ల ధరలను తగ్గిస్తున్నట్లు ఇప్పటికే కంపెనీలు ప్రకటించాయి. ఫ్లిప్కార్ట్, అమెజాన్ వంటి ఈ-కామర్స్ సైట్లు కూడా 22 తర్వాతే ఆఫర్లను అమలు చేయనున్నాయి.