Spiritual12th Oct 04:08 PMSunil Byrisetty1 min read

దుర్గ గుడికి ఆదివారం పోటెత్తిన భక్తులు

దసరా ఉత్సవాలు ముగిసినా దసరా రద్దీ మాత్రం అమ్మవారి ఆలయంలో కనిపిస్తూనే ఉంది. ఆదివారం వేకువ జాము నుంచి దేవస్థానంలో భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. దీంతో అన్ని దర్శనం టికెట్ లు ఉదయం 10.30

దుర్గ గుడికి ఆదివారం పోటెత్తిన భక్తులు
దసరా ఉత్సవాలు ముగిసినా దసరా రద్దీ మాత్రం అమ్మవారి ఆలయంలో కనిపిస్తూనే ఉంది. ఆదివారం వేకువ జాము నుంచి దేవస్థానంలో భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. దీంతో అన్ని దర్శనం టికెట్ లు ఉదయం 10.30 నుంచి రద్దు చేసి, భక్తులకు ఉచితంగా అమ్మవారి దర్శనం ఏర్పాటు చేయడమైనది. రద్దీ రీత్యా అమ్మవారి దర్శనం ఉచితంగా ఏర్పాటు చేయడంపై భక్తులు హర్షం వ్యక్తం చేశారు. ఆలయంలో ప్రత్యేకమైన చర్యలు చేపట్టారు.
Andhra Pradesh
festival rush
Durga temple
Vijayawada
Dasara celebrations
devotees crowd
free darshan
Kanaka Durga
temple arrangements
అమ్మవారి ఆశీర్వాదం
పండుగ రద్దీ
దర్శన టికెట్లు
ఉచిత దర్శన సదుపాయం
Scroll for the next article