Education3rd Mar 10:24 AMSunil Byrisetty1 min read

ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభం..

ఉదయం 9 గంటలకు పరీక్షా కేంద్రాల లోపలకు అనుమతించిన అధికారులు. మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్న ఎగ్జామ్స్. మార్చి 20 వరకు జరిగే ఈ పరీక్షలకు 1535 సెంటర్లను ఏర్పాటు చేసిన అధికారులు. ప్రశ

ఆంధ్రప్రదేశ్ లో  ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభం..
ఉదయం 9 గంటలకు పరీక్షా కేంద్రాల లోపలకు అనుమతించిన అధికారులు. మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్న ఎగ్జామ్స్. మార్చి 20 వరకు జరిగే ఈ పరీక్షలకు 1535 సెంటర్లను ఏర్పాటు చేసిన అధికారులు. ప్రశ్నపత్రాల టాంపరింగ్, పేపర్ లీకేజీలను అరికట్టేందుకు క్యూఆర్ కోడ్ పద్ధతిని అమలు చేస్తున్నట్టుగా ఇంటర్ విద్యా మండలి ప్రకటన.
Andhra Pradesh
Inter Second Year Exams
Education
ఆంధ్రప్రదేశ్
ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు
విద్య
Scroll for the next article