Mobiles19th Sep 11:21 AMSunil Byrisetty1 min read
భారత యూత్లో ఐ-ఫోన్ ఫీవర్
భారత యూత్ను ఐ-ఫోన్ ఫీవర్ కుదిపేస్తోంది. నేటి నుంచి భారత్లో అందుబాటులోకి ఐఫోన్-17 సిరీస్ వచ్చింది. దీంతో కొత్త ఫోన్ చేజిక్కించుకునేందుకు యాపిల్ స్టోర్స్ ముందు జనాలు క్యూ కట్టార
భారత యూత్ను ఐ-ఫోన్ ఫీవర్ కుదిపేస్తోంది. నేటి నుంచి భారత్లో అందుబాటులోకి ఐఫోన్-17 సిరీస్ వచ్చింది. దీంతో కొత్త ఫోన్ చేజిక్కించుకునేందుకు యాపిల్ స్టోర్స్ ముందు జనాలు క్యూ కట్టారు. ఢిల్లీ, ముంబైలో యాపిల్ స్టోర్స్ ముందు కస్టమర్ల పడిగాపులు కాస్తున్నారు. తెల్లవారుజామునుంచే భారీ క్యూలైన్లు కనిపిస్తున్నాయి. అచితూ ముందు సిరీస్ లతో పోల్చితే ఈ సిరీస్ అంతగా ఆకట్టుకోలేదని టెక్ నిపుణుల కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆశ్చర్యంగా ఈ సిరీస్ తరువాత యాపిల్ షేర్ వాల్యూ పడిపోవడం విశేషం.