Countries18th Apr 02:55 PMSunil Byrisetty1 min read

భారత్ కు జపాన్ గిఫ్ట్.. రయ్యిమంటూ రైళ్లు!

భారతదేశానికి జపాన్ అపురూపమైన బహుమతి అందించనుంది. భారత ప్రభుత్వం ముంబై నుంచి అహ్మదాబాద్ మధ్య హై స్పీడ్ రైల్ కారిడార్ నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. ఈ కారిడార్లో పరీక్షల కోసం జపాన్ ర

భారత్ కు జపాన్ గిఫ్ట్.. రయ్యిమంటూ రైళ్లు!
భారతదేశానికి జపాన్ అపురూపమైన బహుమతి అందించనుంది. భారత ప్రభుత్వం ముంబై నుంచి అహ్మదాబాద్ మధ్య హై స్పీడ్ రైల్ కారిడార్ నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. ఈ కారిడార్లో పరీక్షల కోసం జపాన్ రెండు బుల్లెట్ రైళ్లను బహుమతిగా ఇవ్వనుంది. ఈ రెండు రైళ్లు 2026లో భారత దేశానికి చేరుకుంటాయని భావిస్తున్నారు. ఈ రైళ్లలో ఒకటైన E5 షింకన్ సెన్ ను 2011లో ప్రవేశపెట్టారు. ఇది గంటకు 320 కిలో మీటర్ల వేగంతో దూసుకెళ్తుంది.
India
Japan
Free Bullet Trains to India
బుల్లెట్ రైళ్ల
ముంబై నుంచి అహ్మదాబాద్ మధ్య హై స్పీడ్ రైల్ కారిడార్
Scroll for the next article