News16th Jan 12:23 PMSunil Byrisetty1 min read

30న తెలుగు రాష్ట్రాల నీటి వివాదాలపై సమావేశం

జల వివాదాలపై జనవరి 30న కీలక సమావేశం జరగనుంది. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి సమస్యల పరిష్కారానికి జనవరి 30న ఢిల్లీలో కీలక సమావేశం జరగనుంది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, సీడబ్

30న తెలుగు రాష్ట్రాల నీటి వివాదాలపై సమావేశం
జల వివాదాలపై జనవరి 30న కీలక సమావేశం జరగనుంది. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి సమస్యల పరిష్కారానికి జనవరి 30న ఢిల్లీలో కీలక సమావేశం జరగనుంది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, సీడబ్ల్యూసీ అధికారులతో పాటు ఏపీ, తెలంగాణ ప్రతినిధులు పాల్గొంటారు. పోలవరం, నల్లమల సాగర్ ప్రాజెక్టులు, రెండు రాష్ట్రాల మధ్య నీటి యాజమాన్య వివాదాలపై చర్చించనున్నారు. KRMB, GRMB ప్రతినిధులు తాజా నివేదికలు సమర్పించనున్నారు.
Telugu States Water Dispute
Andhra Pradesh
Telangana
Water Sharing Issues
Polavaram Project
Nallamala Sagar Project
Jal Shakti Ministry
CWC Officials
నల్లమల సాగర్
కేఆర్‌ఎంబీ
జీఆర్‌ఎంబీ
నీటి యాజమాన్యం
Scroll for the next article