Sports8th Mar 02:06 PMSunil Byrisetty1 min read

ఖేలో ఇండియాతో క్రీడలకు మహర్దశ

ఏపీలో ఖేలో ఇండియా పథకంతో క్రీడా రంగానికి మహర్దశ పట్టనుందని క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి అన్నారు. విజయవాడలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఆధునీకరణకు ₹27.48 నిధులు

ఖేలో ఇండియాతో క్రీడలకు మహర్దశ
ఏపీలో ఖేలో ఇండియా పథకంతో క్రీడా రంగానికి మహర్దశ పట్టనుందని క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి అన్నారు. విజయవాడలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఆధునీకరణకు ₹27.48 నిధులు, పలు ప్రాజెక్టులకు, క్రీడా మౌలిక సదుపాయాలు కల్పనకోసం నిధులు విడుదల చేయాలని కేంద్ర మంత్రిని కోరామన్నారు. రాయచోటిలో క్రీడా సముదాయ నిర్మాణం కోసం కేంద్రం నుండి ₹42.62 కోట్ల రూపాయల ప్రాజెక్టు సహకారం అందించాలని ప్రతిపాదించారు. రాయచోటిలో జిల్లా స్థాయి ఖేలో ఇండియా హాకీ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్రంలో క్రీడా అభివృద్ధికి సహకారం అందించాలని కేంద్ర మంత్రి మంసుఖ్ మాండవీయను అభ్యర్థించారు.
Sport's
Andhra Pradesh
Khelo India
Mandipalli Ramprasad Reddy
స్పోర్ట్స్
ఆంధ్రప్రదేశ్
ఖేలో ఇండియా
మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
Scroll for the next article