News3rd Jul 10:45 AMSunil Byrisetty1 min read
కర్నూలు - విజయవాడ మధ్య విమాన సర్వీసులు
ఇకపై ప్రతిరోజూ అంతర్రాష్ట్ర విమాన సర్వీసులు నడవనున్నాయి. ఏపీలో కర్నూలు- విజయవాడ మధ్య ఇండిగో విమాన సర్వీసులను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వర్చువల్గా ప్రారంభించారు. ప్రస్తుతం వార
ఇకపై ప్రతిరోజూ అంతర్రాష్ట్ర విమాన సర్వీసులు నడవనున్నాయి. ఏపీలో కర్నూలు- విజయవాడ మధ్య ఇండిగో విమాన సర్వీసులను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వర్చువల్గా ప్రారంభించారు. ప్రస్తుతం వారంలో 3 రోజులపాటు ఈ సర్వీస్ అందుబాటులో ఉంటోంది. త్వరలో ప్రతిరోజూ ఉంటుందని మంత్రి తెలిపారు. కర్నూలు నుంచి ఇతర ప్రాంతాలకూ సర్వీసులు నడిపేలా చూస్తామన్నారు. కాగా విజయవాడ నుంచి మ.3.45 గంటలకు బయల్దేరి కర్నూలుకు 4.45 గంటలకు చేరుకుంటుంది. టికెట్ ధర రూ.2,506గా ఉంది.