National14th Sep 06:21 PMSunil Byrisetty1 min read

కంపించిన అస్సాం, బెంగాల్

ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో భూకంపం సంభవించింది. అలాగే బెంగాల్‌, భూటాన్‌లోనూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. అస్సాం రాష్ట్రంలోని గౌహతిలో 5.8 తీవ్రతతో శక్తిమంతమైన భూకంపం సంభవించింది. ప్ర

కంపించిన అస్సాం, బెంగాల్
ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో భూకంపం సంభవించింది. అలాగే బెంగాల్‌, భూటాన్‌లోనూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. అస్సాం రాష్ట్రంలోని గౌహతిలో 5.8 తీవ్రతతో శక్తిమంతమైన భూకంపం సంభవించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మూడు రోజుల ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో భాగంగా ఆదివారం అసోంలో పర్యటించారు. ఆ రాష్ట్రంలో ఆయన పర్యటన సాగుతున్న సమయంలో భూకంపం రావడంతో ఆందోళన నెలకొంది.
Northeast India
Assam Earthquake
Earthquake
Guwahati
Bhutan
West Bengal
Earthquake Today
Seismic Activity
భూకంప ప్రకంపనలు
అస్సాం భూకంపం
Scroll for the next article