News27th Apr 03:07 PMSunil Byrisetty1 min read

దివ్యాంగుడి కోసం నేలపై మంత్రి!

ఏపీ ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మానవీయతకు చిరునామాగా నిలిచారు. తెనాలి క్యాంపు కార్యాలయంలో వచ్చిన ఓ దివ్యాంగుడు తన సమస్యలను ఆర్జీ రూపంలో అందించేందుకు రాగా, మంత్రి స్

దివ్యాంగుడి కోసం నేలపై మంత్రి!
ఏపీ ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మానవీయతకు చిరునామాగా నిలిచారు. తెనాలి క్యాంపు కార్యాలయంలో వచ్చిన ఓ దివ్యాంగుడు తన సమస్యలను ఆర్జీ రూపంలో అందించేందుకు రాగా, మంత్రి స్వయంగా నేలపై కూర్చుని ఆ దివ్యాంగుడిని సమస్యను ఆలకించారు. ఆర్జీని స్వీకరించిన అనంతరం సంబంధిత అధికారులకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దివ్యాంగుడి కోసం స్వయంగా మెట్లపై కూర్చుని మాట్లాడిన మంత్రిపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. బాధితులకు అండగా నిలిచిన తీరు ఆదర్శమంటూ చెబుతున్నారు.
Tenali
Minister Nadeendla Manohar
disabled trainer
తెనాలి క్యాంపు కార్యాలయం
నాదెండ్ల మనోహర్ నేలపై కూర్చుని ఆ దివ్యాంగుడిని సమస్యను ఆలకించారు
Scroll for the next article