News16th May 04:01 PMSunil Byrisetty1 min read

ప్రధాని పిలిచారు.. లోకేశ్ వెళ్తున్నారు!

గతంలో ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ, అమరావతిలో పర్యటించిన సమయంలో మంత్రి నారా లోకేశ్‍ను తనను వచ్చి కలవాల్సిందిగా ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేశ్ ఢిల్లీలో పర

ప్రధాని పిలిచారు.. లోకేశ్ వెళ్తున్నారు!
గతంలో ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ, అమరావతిలో పర్యటించిన సమయంలో మంత్రి నారా లోకేశ్‍ను తనను వచ్చి కలవాల్సిందిగా ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేశ్ ఢిల్లీలో పర్యటించనున్నారు. శనివారం సాయంత్రం ప్రధానితో భేటీ కానున్నారు. ప్రధాని అపాయింట్‍మెంట్ ఖరారు కావడంతో ఢిల్లీకి లోకేశ్ బయలుదేరనున్నారు. అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న లోకేశ్ తొలుత హైదరాబాద్ వెళ్లి అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు
Andhra pradesh
pm modi
nara lokesh
delhi tour
మంత్రి నారా లోకేశ్ ప్రధానితో భేటీ కానున్నారు
Scroll for the next article