News17th Aug 11:51 AMSunil Byrisetty1 min read
ఎన్టీఆర్ విగ్రహానికి మంత్రి నారా లోకేష్ నివాళులు
ఏపీ అసెంబ్లీ సమావేశాలు నాలుగు రోజులపాటు జరగనున్నాయి. ఈ మేరకు బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా తొలుత వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి మంత్
ఏపీ అసెంబ్లీ సమావేశాలు నాలుగు రోజులపాటు జరగనున్నాయి. ఈ మేరకు బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా తొలుత వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి మంత్రి నారా లోకేష్ ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పెద్ద ఎత్తున రాజధాని రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ రైతులు, గ్రామస్థులందరినీ ఆప్యాయంగా పలకరించారు. అనంతరం నాయకులందరూ ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి అసెంబ్లీకి బయలుదేరి వెళ్లారు.