News12th Oct 11:22 AMSunil Byrisetty1 min read
విశాఖలో మంత్రి నారా లోకేష్ పర్యటన
విశాఖలో విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ పర్యటిస్తున్నారు. విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్నారు. లోకేష్ కు ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం ప
విశాఖలో విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ పర్యటిస్తున్నారు. విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్నారు. లోకేష్ కు ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.
కాసేపట్లో రుషికొండ ఐటీ పార్క్ లోని హిల్ నెంబర్-3లో సిఫీ(Sify) డేటా సెంటర్ కు శంకుస్థాపన చేయనున్నారు. సిఫీ ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్ తో పాటు, ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్(CLS)కు శంకుస్థాపన చేయనున్నారు.