News18th May 09:12 AMSunil Byrisetty1 min read

విశాఖలో ప్రధాని పర్యటన.. మంత్రుల కమిటీ

జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ఈ పర్యటన ఏర్పాట్లకు 5 గురు మంత్రులతో ఆర్గనైజింగ్ కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వు

విశాఖలో ప్రధాని పర్యటన.. మంత్రుల  కమిటీ
జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ఈ పర్యటన ఏర్పాట్లకు 5 గురు మంత్రులతో ఆర్గనైజింగ్ కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కమిటీలో ఉన్న మంత్రులు.. ▪నారా లోకేష్ ▪సత్యకుమార్ యాదవ్ ▪శ్రీమతి వంగలపూడి అనిత ▪డోలా బాలవీరాంజనేయ స్వామి ▪ కందుల దుర్గేష్ ఈ మంత్రుల కమిటీకి ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎమ్.టి.కృష్ణబాబు కన్వీనర్ గా వ్యవహరిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Vizag
Modi
CM Chandra babu
International Yoga Day
Ministers
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖలో
5 గురు మంత్రులతో ఆర్గనైజింగ్ కమిటీ ఏర్పాటు
స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎమ్.టి.కృష్ణబాబు
Scroll for the next article