News16th May 04:26 PMSunil Byrisetty1 min read
ఏపీలోకి ముందుగానే నైరుతి రుతుపవనాలు
ఈ ఏడాది ఏపీలోకి ముందుగానే నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. జూన్ 5 నాటికి రాష్ట్రంలోని రాయలసీమను నైరుతి రుతుపవనాలు తాకనున్నాయి. 10వ తేదీకి ఏపీ వ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించే
ఈ ఏడాది ఏపీలోకి ముందుగానే నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి.
జూన్ 5 నాటికి రాష్ట్రంలోని రాయలసీమను నైరుతి రుతుపవనాలు తాకనున్నాయి.
10వ తేదీకి ఏపీ వ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించే అవకాశాలు ఉన్నాయి.
నేడో, రేపో బంగాళాఖాతంలోకి రుతుపవనాలు రానున్నాయి.
ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం ఉండే అవకాశం ఉన్నట్లు అంచనాలు వేస్తున్నారు.
ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే.
ఇక వచ్చే నెలలో నైరుతి రుతుపవనాలు మరిన్ని వర్షాలు కురిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.