News9th Sep 11:14 AMSunil Byrisetty1 min read

నిజం గెలిచిందన్న లోకేష్

నిజం గెలిచింది పేరుతో నేడు రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలకు మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. చంద్రబాబును అక్రమ కేసులో నిర్బంధించి మూడేళ్లవుతుండడంతో కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. గ

నిజం గెలిచిందన్న లోకేష్
నిజం గెలిచింది పేరుతో నేడు రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలకు మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. చంద్రబాబును అక్రమ కేసులో నిర్బంధించి మూడేళ్లవుతుండడంతో కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకూ కార్యక్రమాలు చేపట్టాలని లోకేష్ సూచించారు. అక్రమ నిర్బంధాన్ని ప్రతిబింబించేలా కార్యక్రమాలు చేపట్టాలని శ్రేణులకు మంత్రి లోకేష్ ఆదేశం ఇచ్చారు. నంద్యాలలో చంద్రబాబును అరెస్టు చేసిన ప్రదేశంలోనే నిజం గెలిచింది కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
Andhra Pradesh
Nara Lokesh
Chandrababu Naidu
Nijam Gelichindi
Truth Has Won
TDP
Telugu Desam Party
Nandyal
చంద్రబాబు అక్రమ నిర్బంధం
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు
టీడీపీ శ్రేణులు
రాజకీయ కార్యక్రమాలు
Scroll for the next article