News4th Aug 12:07 PMSunil Byrisetty1 min read
7న ‘నేతన్నల సేవలో’
చీరాలలో ఆగస్టు 7న ‘నేతన్నల సేవలో’ పథకం ప్రారంభం కానుంది. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పథకం ప్రారంభం చేయనున్నారు. ఈ పథకం కింద సొంత మగ్గం ఉన్న అర్హులైన చేనేత కార్మికులకు ఏటా రూ.25 వేల
చీరాలలో ఆగస్టు 7న ‘నేతన్నల సేవలో’ పథకం ప్రారంభం కానుంది. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పథకం ప్రారంభం చేయనున్నారు. ఈ పథకం కింద సొంత మగ్గం ఉన్న అర్హులైన చేనేత కార్మికులకు ఏటా రూ.25 వేల ఆర్థిక సాయం అందనుంది. ‘నేతన్నల సేవలో’ పథకానికి ప్రభుత్వం దరఖాస్తుల స్వీకరణ చేస్తోంది. ఆగస్టు 5 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులకు గడువు విధించింది. అర్హులైన చేనేత కార్మికులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారుల సూచిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అన్ని పథకాలు ప్రారంభించగా, రెండేళ్ల తర్వాత నేతన్నల సేవలో ప్రారంభమవుతోంది.