News22nd Apr 02:54 PMSunil Byrisetty1 min read

జులైలో కొత్త పింఛన్లు

కొత్త పింఛన్లు వచ్చేస్తు్న్నాయి. ఏపీలో జులైలో కొత్త పింఛన్ల మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ వారంలో మంత్రివర్గ ఉపసంఘం మరోసారి సమావేశం కానుంది. ఈ సమావేశంలో కొత్త పింఛ

జులైలో కొత్త పింఛన్లు
కొత్త పింఛన్లు వచ్చేస్తు్న్నాయి. ఏపీలో జులైలో కొత్త పింఛన్ల మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ వారంలో మంత్రివర్గ ఉపసంఘం మరోసారి సమావేశం కానుంది. ఈ సమావేశంలో కొత్త పింఛన్ల మంజూరుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. కొత్తగా వివిధ కేటగిరీల కింద 6 లక్షల వరకు దరఖాస్తులు వస్తాయని అంచనా. ప్రస్తుతం 63.32 లక్షల మందికి పింఛన్ల కోసం రూ.2,722 కోట్లు వెచ్చిస్తున్నారు. కొత్త పింఛన్లకు నెలకు రూ.250 కోట్ల అదనపు భారం పడనుందని అంచనాలు ఉన్నాయి. అయినప్పటికీ అర్హులందరికీ పింఛన్లు అందించాలని ప్రభుత్వం సంకల్పిస్తోంది.
andhra pradesh
New Pensions in July
Chandra babu
కొత్త పింఛన్ల మంజూరు
రూ.250 కోట్లు
కేటగిరీల కింద 6 లక్షల వరకు దరఖాస్తులు
Scroll for the next article